చంద్రబాబు నాయుడుకు ఊరట: మద్యం టెండర్లపై పిటిషన్ కొట్టివేత

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కొనుగోలు చేశారని, ఇందుకు తెలుగుదేశం నాయకులకు ముడుపులు అందాయని కాంగ్రెసు లీగల్ సెల్ ఆరోపిస్తూ పిటిషన్ వేసింది. లీగల్ సెల్ ఆరోపణలకు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గతంలో హైకోర్టులో తాను వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో కాంగ్రెసు లీగల్ సెల్ సుప్రీంకోర్టుకు వెళ్లింది.












Click it and Unblock the Notifications