ఉప ఎన్నికల్లో గెలిపించండి: తెలంగాణ నేతలకు మొయిలీ లేఖ

Veerappa Moily
న్యూఢిల్లీ: తెలంగాణలోని 12 శాసనసభా స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తెలంగాణలోని కాంగ్రెసు నాయకులకు లేఖ రాశారు. ముఖ్య నాయకులకు, పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు ఆయన మంగళవారం ఈ లేఖలు రాశారు. కాగా, ఉప ఎన్నికల్లో విజయానికి కృషి చేయడానికి నియోజకవర్గాలవారీగా ఇంచార్జీలను నియమించింది. ఎన్నికల్లో విజయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆయన సూచించారు.

సిర్పూరు - కోమటిరెడ్డి వెంకటరెడ్డి; చెన్నూరు - వివేక్‌, ముఖేష్‌గౌడ్‌; మంచిర్యాల - దానం నాగేందర్‌; ఎల్లారెడ్డి - పి.సుదర్శన్‌రెడ్డి; నిజామాబాద్‌ అర్బన్‌ - మధుయాష్కీ; కోరుట్ల - రామిరెడ్డి, వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి; ధర్మపురి - జూపల్లి కృష్ణారావు; వేములవాడ - డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి; సిరిసిల్ల - శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, సబిత ఇంద్రారెడ్డి, రవీందర్‌ రావు; హుజూరాబాద్‌ - పొన్నంప్రభాకర్‌, మల్లు భట్టివిక్రమార్క; సిద్ధిపేట - గీతారెడ్డి, సర్వే సత్యనారాయణ, జగ్గారెడ్డి; వరంగల్‌ పశ్చిమ- పొన్నాల లక్ష్మయ్య, ఎస్‌. రాజయ్య, బస్వరాజు సారయ్యను ఇన్‌ఛార్జిలుగా వ్యవహరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+