అసెంబ్లీలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రోశయ్య
నేను రాజీనామా చేయాలా అంటూ ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్టాన్ని చంద్రబాబే భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో మాట్లాడుతానని, అఖిల పక్షంగా వెళ్లి బాబ్లీ, ఆల్మట్టిపై ప్రధానికి వినిపిద్దామని ఆయన చెప్పారు.
Comments
శాసనసభ రోశయ్య చంద్రబాబు నాయుడు బాబ్లీ హైదరాబాద్ assembly rosaiah chandrababu naidu babli almatti hyderabad
Story first published: Tuesday, July 13, 2010, 16:19 [IST]