మేమైనా ఉగ్రవాదులమా, ఎందుకు చూడనీయడం లేదు?: చంద్రబాబు నాయుడు

బాబ్లీ వద్ద యుద్ధవాతావరణం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రాజెక్టులు అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని, వాటిని చూడడానికి తాము వచ్చామని ఆయన చెప్పారు. న్యాయం కోసం తాము వచ్చామని ఆయన చెప్పారు. కాంగ్రెసుది చేతగానితనమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications