వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా గాంధీకి బీహార్ కోర్టు సమన్లు జారీ
తన వాదనను వినిపించడానికి సోనియా గాంధీ స్వయంగా గానీ, తన న్యాయవాది ద్వారా గానీ హాజరు కావచ్చునని న్యాయమూర్తి చెప్పారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణకు కోర్టు విడిగా సమన్లు జారీ చేసింది. సోనియా గాంధీని దుర్గామాతగా చిత్రీకరించిన పోస్టర్ ను మురాదాబాద్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ప్రదర్శనకు పెట్టారు.
Comments
Story first published: Saturday, July 17, 2010, 16:37 [IST]