తప్పు చేసింది మహా ప్రభుత్వం, క్షమాపణ చెప్పాలి: టిడిపి

మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర పోతోందని ఆయన విమర్శించారు. బాబ్లీ వ్యవహారంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని జోక్యం చేసుకోకపోతే తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టును సందర్సించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుమ్మక్కయిందని తెలుగుదేశం మరో నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్సించారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications