పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమదాం: 50 మంది మృతి

సోమవారం ఉదయం వరకు 15 మృతదేహాలను వెలికి తీశారు. రాంచీకి చెందిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన మూడు కోచ్ దారుణంగా దెబ్బ తిన్నాయి. గాయపడినవారిని సింథియా, సూరి ఆస్పత్రికి తరలించారు. ఉత్తర్ బంగా రైలు డ్రైవర్ ఎంసి డే మరణించినట్లు భావిస్తున్నారు. వనాంచల్ రైలు కొన్ని గంటల ఆలస్యంగా నడుస్తూ 8 గంటల 54 నిమిషాలకు నాలుగో ప్లాట్ ఫారం నుంచి బయలుదేరింది.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications