వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో తగ్గిన ఎమ్మెల్యేల హల్ చల్

ఊలలంక సభ నుంచి మంత్రి సుభాష్ చంద్రబోస్, పార్టీ నాయకుడు కెవి సత్యనారాయణ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు కె. నిర్మలాకుమారి, మాజీ శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. కాగా, జగన్ ఓదార్పు యాత్ర చాలా ఆలస్యంగా జరుగుతోంది. జగన్ ఓదార్పు యాత్ర బుధవారంనాటికి పదో రోజుకు చేరుకుంది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో జగన్ తన ఓదార్పు యాత్రను ముగించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications