వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజలే నాకు కొండంత అండ: ఓదార్పు యాత్రలో వైయస్ జగన్
ప్రజలు తనను తమ్ముడిగా, కొడుకుగా ఆదరిస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. వైయస్ పై ఉన్న ఆప్యాయతనను ప్రజలు తనను ఆదరించి చాటుకుంటున్నారని ఆయన అన్నారు. తన ఓదార్పు యాత్రలో జగన్ పలు గ్రామాల్లో పర్యటించారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు తూర్పు గోదావరి ఓదార్పు యాత్ర కాకినాడ ys jagan congress east godavari odarpu yatra Kakinada
Story first published: Thursday, July 22, 2010, 14:41 [IST]