నక్సలిజం అణచివేతలో ఆంధ్రప్రదేశ్ భేష్: సిఎం రోశయ్య

ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రం 20 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని ఆయన చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, మన్నవరం ప్రాజెక్టుకు త్వరగా శంకుస్థాపన చేయాలని ఆయన ప్రధానిని కోరారు.












Click it and Unblock the Notifications