తెలంగాణ పోలింగ్ ప్రారంభం: ఇవియంల మొరాయింపు

పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో 460 ప్రాంతాలను సమస్యాత్మక, 450 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఇందుకోసం 68 వేల మంది సిబ్బందితో విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. ఈ ఉప ఎన్నికల్లో 435 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,783 పోలింగ్ కేంద్రాల్లో 2.35 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో ఐదింటిలో బ్యాలెట్ ద్వారా, ఏడింటిలో ఇవియంల ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దేశంలో తొలిసారిగా నియోజకవర్గానికి 10 చొప్పున 12 నియోజకవర్గాల్లో 120 సీసీ, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం 15 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఈనెల 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications