బాబ్లీ ప్రాజెక్టుపై నామా ధ్వజం: లోకసభలో బన్సల్ సమాధానం

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని గానీ కేంద్ర జలవనరుల సంఘం (సిడబ్ల్యూసి) గానీ మహారాష్ట్రను నిలువరించడంలో సఫలం కాలేదని ఆయన అన్నారు. ప్రధాని మొక్కుబడిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారని ఆయన విమర్సించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరును ఆయన తప్పు పట్టారు.
బాబ్లీ అంశం సుప్రీంకోర్టులో ఉందని, అందువల్ల ఎక్కువగా మాట్లాడలేమని జలవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఇచ్చిందని ఆయన చెప్పారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications