వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ తో చర్చల వివరాలను ఇప్పుడే చెప్పలేను: సందీప్ దీక్షిత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sandeep Dikshit
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో చర్చలు జరుపుతున్న విషయాన్ని పార్లమెంటు సభ్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ధ్రువీకరించారు. జగన్ తో చర్చల వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని ఆయన ఓ తెలుగు ప్రైవేట్ చానెల్ ప్రతినిధితో చెప్పారు. తాము మళ్లీ మళ్లీ కలుస్తాంటమని, చర్చిస్తుంటామని ఆయన చెప్పారు.

కాగా, తాను సందీప్ దీక్షిత్ తో మర్యాదపూర్వరకంగానే కలిశానని, తాము పార్లమెంటులో తరుచూ కలుస్తూనే ఉంటామని వైయస్ జగన్ అన్నారు. రాహుల్ గాంధీ తరఫున సందీప్ దీక్షిత్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్నారు. దీంతో సందీప్ దీక్షిత్ ద్వారా వైయస్ జగన్ పార్టీ అధిష్టానంతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X