వైయస్ జగన్ తో చర్చల వివరాలను ఇప్పుడే చెప్పలేను: సందీప్ దీక్షిత్

కాగా, తాను సందీప్ దీక్షిత్ తో మర్యాదపూర్వరకంగానే కలిశానని, తాము పార్లమెంటులో తరుచూ కలుస్తూనే ఉంటామని వైయస్ జగన్ అన్నారు. రాహుల్ గాంధీ తరఫున సందీప్ దీక్షిత్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్నారు. దీంతో సందీప్ దీక్షిత్ ద్వారా వైయస్ జగన్ పార్టీ అధిష్టానంతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications