ఖమ్మం జిల్లాలో సాక్షి డైలీ ప్రతులను దగ్ధం చేసిన సిపిఐ

కాగా, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం, భద్రచాలం, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. మానవహారాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సిపిఐ నాయకులను అరెస్టు చేశారు. అజీజ్ పాషా, పశ్య పద్మ, గుండా మల్లేష్ తదితరులను పోలీసులు వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు. బయ్యారం గనుల లీజును రద్దు చేయకపోతే జిల్లా బంద్ కు పిలుపునిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications