నాగం జనార్దన్ రెడ్డిపై మీడియా, పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారా?

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర నాయకులు సమష్టిగా నిర్వహించారని, తెలంగాణ ఉద్యమం అలా లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ జెఎసి నిర్ణయం మేరకే తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. తాము రాజీనామాలు చేసినా, శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చినా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చెప్పే చేశామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications