కాకా బెదిరిస్తున్నారు, ఆ భూమి మాదే: శ్రీకాంత్

తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేయించేందుకు కాకా మనుషులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కాకా కుమారుడు వినోద్ సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి కూడా తమకు మద్దతుగా ఉందని ఆయన చెప్పారు. తానెప్పుడూ వివాదాల్లో తలదూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు శత్రువులెవరూ లేరని ఆయన అన్నారు. కాకా భూమి పక్కనే తాను భూమి కొనడమే తప్పయి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిలో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు కొత్త వివాదాన్ని తెర మీదికి తెస్తున్నారని, తాను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిరూపిస్తే భూమిని వదిలేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్య, గవర్నర్ నరసింహన్ లను కలిసి ఈ విషయాన్ని వివరిస్తానని ఆయన అన్నారు. భూవిక్రేతలతో కూడా శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications