కాకా బెదిరిస్తున్నారు, ఆ భూమి మాదే: శ్రీకాంత్

తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేయించేందుకు కాకా మనుషులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కాకా కుమారుడు వినోద్ సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి కూడా తమకు మద్దతుగా ఉందని ఆయన చెప్పారు. తానెప్పుడూ వివాదాల్లో తలదూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు శత్రువులెవరూ లేరని ఆయన అన్నారు. కాకా భూమి పక్కనే తాను భూమి కొనడమే తప్పయి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిలో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు కొత్త వివాదాన్ని తెర మీదికి తెస్తున్నారని, తాను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిరూపిస్తే భూమిని వదిలేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్య, గవర్నర్ నరసింహన్ లను కలిసి ఈ విషయాన్ని వివరిస్తానని ఆయన అన్నారు. భూవిక్రేతలతో కూడా శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడించారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications