కరీంనగర్ లో చంద్రబాబును అడ్డుకున్న తెలంగాణవాదులు

గండ్ర వెంకటేశ్వర రావు ఆదివారం ఉదయం హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని కరీంనగర్ తీసుకుని వచ్చారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చంద్రబాబు వచ్చారు. గండ్ర వెంకటేశ్వర రావు మృతికి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గండ్ర వెంకటేశ్వరరావు చేసిన సేవలను ప్రశంసించారు. అంతకు మించి చంద్రబాబు మీడియాతో ఏమీ మాట్లాడలేదు.












Click it and Unblock the Notifications