ఎపిపిఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు యథాతథం
ఏళ్ల తరబడి పరీక్షథ కోసం సిద్ధం అవుతున్న అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పరీక్షను నిర్వహించడమే మంచిదని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కాగా, గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షను అడ్డుకుంటామని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి ప్రకటించింది. గ్రూప్ - 1లో తెలంగాణ వాటా తేల్చాల్సిందేనని డిమాండ్ చేసింది.
Story first published: Saturday, August 28, 2010, 14:51 [IST]