ఆర్ట్స్ కళాశాల పైనుంచి దూకుతామని విద్యార్థుల బెదిరింపు

గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయకపోతే తర్వాతి పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఒయు విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. రేపు జరగబోయేది ప్రళయమని నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులంటున్నారు. కాంగ్రెసు హై కమాండ్ వెంటనే దిగి వచ్చి తమ 42 శాతం తెలంగాణ వాటాను వెంటనే తేల్చాలని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పిడిన తర్వాత తమ పరీక్ష తాము నిర్వహించుకుంటామని వారంటున్నారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications