ఆర్ట్స్ కళాశాల పైనుంచి దూకుతామని విద్యార్థుల బెదిరింపు

గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయకపోతే తర్వాతి పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఒయు విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. రేపు జరగబోయేది ప్రళయమని నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులంటున్నారు. కాంగ్రెసు హై కమాండ్ వెంటనే దిగి వచ్చి తమ 42 శాతం తెలంగాణ వాటాను వెంటనే తేల్చాలని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పిడిన తర్వాత తమ పరీక్ష తాము నిర్వహించుకుంటామని వారంటున్నారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications