ప్రియుడి మోజులో కన్నబిడ్డను హత్య చేసిన కసాయి మహిళ

పోలీసులను ఆ మహిళను ప్రశ్నించారు. పురుటిలోనే బిడ్డ చనిపోయిందని ఆ మహిళ తొలుత బుకాయించింది. అయితే, చివరకు పోలీసుల వద్ద తన నేరాన్ని అంగీకరించింది. ఆమె ప్రియుడు మాత్రం పరారీలో ఉన్నాడు. శిశువును చంపిన మహిళపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజలు పెద్ద యెత్తున ఆస్పత్రికి తరలి వస్తున్నారు.












Click it and Unblock the Notifications