వైయస్ జగన్ ఓదార్పు గుట్టు విప్పిన మామ రవీంద్రనాథ్ రెడ్డి

తన ఎరుపుల లారీల పట్టివేత విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలని, వ్యవసాయ శాఖ చేయాల్సిన పనిని పోలీసులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎరుపుల విషయంలో పోలీసులకు సంబంధమేమిటని ఆయన అడిగారు. తనపై కేసు పెట్టారని అంటున్నారని, కేసు పెట్టారో పెట్టలేదో కూడా తెలియదని ఆయన అన్నారు. మంత్రి రఘువీరా రెడ్డి తనను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని వస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications