వైయస్ జగన్ ఓదార్పు గుట్టు విప్పిన మామ రవీంద్రనాథ్ రెడ్డి

తన ఎరుపుల లారీల పట్టివేత విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలని, వ్యవసాయ శాఖ చేయాల్సిన పనిని పోలీసులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎరుపుల విషయంలో పోలీసులకు సంబంధమేమిటని ఆయన అడిగారు. తనపై కేసు పెట్టారని అంటున్నారని, కేసు పెట్టారో పెట్టలేదో కూడా తెలియదని ఆయన అన్నారు. మంత్రి రఘువీరా రెడ్డి తనను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని వస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications