తెలంగాణ పేరుతో కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు: పాల్వాయి

తెలంగాణ మంత్రులే ఎంపీలపై వివాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించగా అది వారి విజ్జతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. ఇంతకుముందు కొందరు కాంగ్రెసు నాయకులు తెలంగాణ అన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ను ముందుకు తీసుకు వచ్చేవారు. కాని ఇప్పుడు వారు నిజాలు తెలుసుకొని తెలంగాణకోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణవాదులు అందరూ ఐక్యతతో పోరాడితే తెలంగాణ రావడం ఖాయమని, అందరూ కలిసి కట్టుగా ఉండి పోరాటం చేయాలని ఆయన కోరారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications