జైపాల్ రెడ్డికి క్లాస్ పీకిన ప్రధాని మన్మోహన్ సింగ్

కామన్ వెల్త్ క్రీడల ప్రారంభోత్సవానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ప్రధాని క్రీడోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. క్రీడాకారుల గైర్హాజరీ ఆందోళనకర విషయమేనన్నారు. క్రీడోత్సవ సన్నాహకాలపై గురువారం ఎంఎస్ గిల్, జైపాల్రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితరులతో ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కామన్వెల్త్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీకి ఆహ్వానం లేకపోవడంపై చౌహాన్ స్పందిస్తూ 'ప్రభుత్వ శాఖల అధిపతులతో ప్రధాని సమావేశమయ్యారు. ఆర్గనైజింగ్ కమిటీ ఆ విభాగంలోకి రాదు" అన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications