ఆ అధికారి ఆస్తులు రూ.30 కోట్లపైనే: ఎసిబి దాడిలో వెల్లడి

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నంలోని అర్బన్ డెవలప్ మెంట్ లో పనిచేసే ఓ ఉద్యోగి ఇంటిపై ఏసిబి దాడులు నిర్వహిస్తోంది. విశాఖపట్నంలోని అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలో ఈఈగా పనిచేస్తున్న అప్పన్న అనే ఉద్యోగి దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులుండటంతో ఏసిబి దాడులు నిర్వహించింది. ఈ దాడులలో 30 కోట్లు అక్రమ ఆస్తులను ఏసిబి గుర్తించింది.

విశాఖపట్నంలో 25 ఇళ్ల స్థలాలను, ఆనందపురంలో 10 ఎకరాల స్థలం ఉన్నట్టుగా గుర్తించారు. ఇంట్లో ఉన్న 4 లక్షల రూపాయలను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పన్న బంధువుల ఇంట్లో కూడా ఏసిబి సోదాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+