డి శ్రీనివాస్ ఎంపిల విందు సమావేశం: తొలి వికెట్ డౌన్

విందు సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు అనంపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన డిఎస్ కు ఓ లేఖ రాశారు. స్థానిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున సమావేశానికి రాలేకపోతున్నానని, పార్లమెంటు సభ్యుల మధ్య సమన్వయం కుదరాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. విందు సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై తెలంగాణ పార్లమెంటు సభ్యులు జి వివేక్ నివాసంలో సమావేశమై చర్చించారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పార్టీపరంగా చేపట్టాలని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని తాను మొయిలీకి చెప్పినట్లు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. ఈ ప్రతిపాదనకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అంగీకరించడం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో సమావేశానికి ఎంత మంది హాజరువుతారనే దాని కన్నా ఎంత మంది డుమ్మా కొడతారనే విషయంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకృతమై ఉంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications