గద్దర్ ను కలుపుకొని పోతాం: ఎంపీ వివేక్

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎవరితోనైనా కలిసి పోరాడటానికైనా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. గద్దర్ తోపాటు ఎవరు తెలంగాణ కోసం చిత్తశుద్దితో ముందుకు వచ్చినా కలుపుకొని పోతామని వివేక్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అదిలాబాద్ లో జరిగే అమరవీరుల సభలో మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. తాము జరుపుతున్న సభలు అధిష్టానం ఆమోదంతోనే నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు. వీరప్ప మొయిలీ, ప్రణభ్ ముఖర్జీలకు చెప్పి ఈ సభలు నిర్వహిస్తున్నామని, ఆర్ధిక సహాయానికి కూడా కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని వివేక్ చెప్పారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications