కృష్ణా జిల్లాలో గజదొంగ అడపా వెంకన్న్ ఎన్ కౌంటర్

సంఘటనా స్థలం నుంచి దేశవాళీ తుపాకీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకన్నపై సుమారు 70 వరకు కేసులు ఉన్నాయి. వెంకన్న గుంటూరు జిల్లా మంగళగిరివాసి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా హైదరాబాదులో కూడా అతను దొంగతనాలు చేశాడు. రెకీ నిర్వహించి అతను ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు.












Click it and Unblock the Notifications