ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావుపై చంద్రబాబు ఫైర్
పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసికెళ్లాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. 9వ తేదీన మద్యం నియంత్రణపై ఆందోళన ఉంటుందని, పదో తేదీ నుండి పల్లె పల్లెకు స్థానిక తెలుగుదేశం నాయకులు యాత్రలు చేపడతారని ఆయన అన్నారు. పల్లె బాటకు తెలంగాణలో ఆటంకాలు ఏర్పడితే ఈ నెల 20వ తేదీ నుంచి యాత్రలు ఉంటాయని ఆయన చెప్పారు. కాగా, చంద్రబాబు నెలకు నాలుగు జిల్లాల చొప్పున ఆరు నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కెవిపి రామచందర్ రావు కాంగ్రెసు హైదరాబాద్ chandrababu naidu telugudesam congress hyderabad
Story first published: Wednesday, October 6, 2010, 17:23 [IST]