ఎమ్మార్ అక్రమాలపై సిబిఐ ఎంక్వయిరీకి డిఎల్ రవీంద్రారెడ్డి డిమాండ్
ఏపీఐఐసి కుంభకోణంలో ఇరుక్కున్న ఎమ్మార్ ప్రాపర్టీస్ పై సిబిఐ ఎంక్వయిరీ వేయటంతో మాత్రమే వదిలి వేయకుండా దానిని రద్దు చేయాలన్నారు. ఎమ్మార్ కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తికే మళ్లీ అధికారాలు అప్పగించటంపై ఆయన మండిపడ్డారు. దోషిగా ఉన్న వ్యక్తిని వెంటనే తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Story first published: Wednesday, October 6, 2010, 13:55 [IST]