వైయస్ జగన్ సేవలను వాడుకోకపోతే కాంగ్రెసు భూస్థాపితం: కొండా మురళి

తమకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా తాము వైయస్ జగన్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులకు భయపడేది లేదని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వం తమకు షోకాజ్ నోటీసులు ఇవ్వగలదు గానీ పార్టీ శ్రేణులంతటికీ ఇవ్వలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ సేవలను వాడుకుంటేనే కాంగ్రెసు పార్టీకి మనుగడ ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications