సాక్షి టీవీ చానెల్ కథనంపై తిరగబడిన గిరిజన మహిళ

చంద్రబాబు తనను కొట్టలేదని, సాక్షి తప్పుగా వార్తను ప్రసారం చేసిందని ఆమె అన్నారు. కూర్చోవాల్సిందిగా తనకు చంద్రబాబు సూచన చేశారని ఆమె చెప్పారు. సాక్షి దినపత్రిక తప్పుడు వార్తలను ప్రసారం చేయడం సరి కాదని ఆమె అన్నారు. చంద్రబాబు మంచి మాటల వల్లనే తాము బాగున్నామని ఆమె చెప్పారు. కాగా, చంద్రబాబు కూడా సాక్షిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
స్టూడియో ఎన్ లక్ష్మి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. చంద్రబాబు సమావేశంలోకి వైయస్ జగన్ వర్గీయులు ప్రవేశించారని, గొడవ చేయడానికి ప్రయత్నించారని ఆ చానెల్ చెప్పింది. గొడవ చేయడం కుదరకపోవడంతో గిరిజన మహిళలు చంద్రబాబుపై తిరగబడ్డారంటూ సాక్షి తప్పుడు వార్తను ప్రసారం చేసిందని వివరించింది. అక్రమాస్తులను కాపాడుకోవడానికి సాక్షి దొంగకథనాలను ప్రసారం చేస్తోందని వ్యాఖ్యానించింది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications