జగన్ కో మరెవరికో భయపడి కాదు: జెసి దివాకర్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభానికి మంత్రివర్గ విస్తరణకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. త్వరలో రోశయ్య మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో తనకు తెలియదని, అయితే చాలా రోజులు అయినందున విస్తరణ ఉంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు రాష్ట్రంలో శృతిమించుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కోరారు. మైక్రో పైనాన్స్ సంస్థల ఆగడాల వల్ల చనిపోయన వారని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. అయితే విపక్షాలు అంటున్నట్లు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సోనియాగాంధీకిగాని, రాహుల్ గాంధీకి గాని ఎలాంటి సంబంధం లేదన్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications