యెడ్యూరప్ప బలనిరూపణకు గవర్నర్ భరద్వాజ్ మరో అవకాశం

కాగా, 16 మంది తిరుగుబాటు శాసనసభ్యులు తమపై వేసిన అనర్హత వేటుపై దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో యెడ్యూరప్పకు గవర్నర్ మరో అవకాశం ఇచ్చినట్లు భావిస్తున్నారు. విశ్వాస పరీక్షలో మూజవాణీ ఓటుతో నెగ్గినట్లు స్పీకర్ బోపయ్య ప్రకటించి సోమవారం సభను నిరవధికంగా వాయిదా వేశారు. వోట్లను లెక్కించకపోవడంపై ప్రతిపక్షాలు స్పీకర్ ను తప్పు పట్టాయి. ఏ సభ్యుడు కూడా మీట నొక్కలేదని స్పీకర్ చెప్పారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications