అక్రమాలు చేస్తున్నవారే జగన్ ను విమర్శించాలా: టీడీపీ

వైఎస్ కుటుంబం అటు దేశ, ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని, ఇప్పుడు జగన్ ఆయన్ను మించిపోయారన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై అంబటి రాంబాబు విమర్శలు చేయడం హాస్యాస్పదం అని, ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదన్నారు. ఆయనవన్నీ థర్డ్ రేటు మాటలు అని విమర్శించారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications