అక్రమాలు చేస్తున్నవారే జగన్ ను విమర్శించాలా: టీడీపీ

వైఎస్ కుటుంబం అటు దేశ, ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని, ఇప్పుడు జగన్ ఆయన్ను మించిపోయారన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై అంబటి రాంబాబు విమర్శలు చేయడం హాస్యాస్పదం అని, ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదన్నారు. ఆయనవన్నీ థర్డ్ రేటు మాటలు అని విమర్శించారు.












Click it and Unblock the Notifications