జగన్ సన్నిహితుడు గాలి జనార్ధన్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలేవి: వెంకయ్య

ఈవీఎం లలో లోపాలు ఉన్నాయంటే స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్ లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్నారు. కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ రాజ్ భవన్ ను కాంగ్రెస్ భవన్ గా మార్చారని, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ఆయన పచ్చి కాంగ్రెస్ వాది అని నిరూపించుకున్నాడని ఆరోపించారు. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ తో కలిపి మైనింగ్ మాఫియా చేతులు కలిపిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications