మంత్రాన నెపంతో వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్తులు

రెండునెలల క్రితం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మరణించారు. అంతకుముందు కూడా కొందరు చనిపోయారని, వారందరని నిరంజన్ మంత్రాలు చేసి చంపాడని ఆరోపిస్తున్నారు. అయితే నిరంజన్ను కొట్టి చంపిన ఆ గ్రామస్తులే తమ ఆరోగ్యం బాగా లేకుంటే బాగు చేయమని ఆయన దగ్గరకు వెళ్లేవారు.












Click it and Unblock the Notifications