మంత్రాన నెపంతో వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్తులు

Mahabubnagar
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా బల్మూరు మండలంలోని చెన్నారంలో మంత్రాల నెపంతో ఓ వృద్దడిని కొట్టి చంపారు. గ్రామస్తులు నిరంజన్ అనే వృద్ధుడు మంత్రాలు చేసి ఊళ్లో వారిని చంపుతున్నాడని ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం గ్రామం మధ్యకి పిలిపించి ఓ చెట్టుకు కట్టేసి బాగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ వృద్దుడు మరణించాడు.

రెండునెలల క్రితం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మరణించారు. అంతకుముందు కూడా కొందరు చనిపోయారని, వారందరని నిరంజన్ మంత్రాలు చేసి చంపాడని ఆరోపిస్తున్నారు. అయితే నిరంజన్ను కొట్టి చంపిన ఆ గ్రామస్తులే తమ ఆరోగ్యం బాగా లేకుంటే బాగు చేయమని ఆయన దగ్గరకు వెళ్లేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+