వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై సమీక్షించలేదు: ఆనం రామనారాయణ రెడ్డి

అధికారులతో జరిపిన భేటీలో ఓదార్పు యాత్రకు సంబంధించిన ప్రస్తావనే రాలేదన్నారు. అసలు ఆ అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తొలి నుంచి అనుసరిస్తున్న వైఖరినే ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. తన కుటుంబంపై గోనె ప్రకాశ్రావు చేసిన విమర్శలను ప్రస్తావించగా ' గోనె ప్రకాశ్రావు వ్యాఖ్యలపై కూడా స్పందించాలా? ఆయన కేడర్ ఏమిట'ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications