మైనర్ బాలికతో పెళ్లి వల్లే ఆర్టీసి ఉద్యోగి బాలగంగాధర్ హత్య?

మైనర్ బాలికను స్వధార హోమ్ కు చేర్చారు. ఆ తర్వాత ఆమెను హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఆమె బాలగంగాధర్ లో రాజమండ్రిలో ఉంటున్నట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజమండ్రి డిపోలో బాలగంగాధర్ పనిచేస్తున్నాడు. అయితే అతను రాజమండ్రిలో ఎక్కడ ఉంటున్నాడనే తెలియడం లేదు. ఆ ఇల్లు ఆచూకీ దొరికితే తప్ప మైనర్ బాలిక అతనితో ఉంటుందా లేదా అనే తెలుసుకోవడం సాధ్యం కాదు. కొవ్వూరులో మైనర్ బాలిక తల్లిదండ్రులు కూడా లేరు.
మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం తప్ప బాలగంగాధర్ పై ఇతర చెడు వ్యవహారాలు ఉన్నట్లు లేవు. అతను ఆర్టీసి యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. నేషనల్ మజ్దూర్ యూనియన్ లో పనిచేసేవాడు. తాను పదవీవిరమణ చేయడం ద్వారా వచ్చే డబ్బులు ఇస్తానని చెప్పి బాలగంగాధర్ మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. భార్య మరణించడంతో అతను ఈ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే స్వామి తండ్రిని హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications