హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య చేతకాని ముఖ్యమంత్రి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రైతుల సమస్యలు, సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు విన్నివించుకునేందుకు ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు ప్రధాని మన్మోహన్, ముఖ్యమంత్రి రోశయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించే దిశలో ఆలోచించే ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నారని అరోపించారు. ప్రజల కోసం ప్రధానితో 5 నిమిషాలు కూడా అపాయింట్ మెంట్ ఇప్పించలేని ముఖ్యమంత్రి చేతగానితనం ప్రజలకు అర్థమవుతుందన్నారు. సూక్ష్మరుణ సంస్థల వేధింపుల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు అత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం సూక్ష్మరుణ సంస్థల విషయంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X