వైయస్ జగన్ తో కలిసి రాకుంటే మట్టిలో కలుస్తారు: కొండా సురేఖ

వచ్చే ఎన్నికల్లో ప్రజల ఓటు వెయ్యాలంటే ఆనం బ్రదర్సు ప్రజల కోరిక ప్రకారం నడుచుకోవాలన్నారు. ఎక్కడైనా నాయకుల నిర్ణయంతో పనిలేదని ప్రజల నిర్ణయమే తుది నిర్ణయమని ఆమె అన్నారు. ప్రాణాలైనా అర్పించి తమ నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని నెలకొల్పుతామంటున్న ప్రజలముందు ఆనం సోదరులు నిలవలేరన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి చూడటం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ఓదార్పుకు అన్ని జిల్లాల్లోకన్నా నెల్లూరులోనే ఎక్కువ ఆదరణ లభిస్తోందన్న విషయం ఆనం సోదరులు తెలుసుకోవాలని సూచించారు.
వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో ప్రజా ప్రతినిధులు పాల్గొనకపోయినా ప్రజలు పెద్ద యెత్తున పాల్గొంటున్నారని, ఓదార్పు యాత్రలో పాల్గొననివారే మట్టిలో కలిసి పోతారని ఆమె అన్నారు. జగన్ కు విశేష ఆదరణ లభిస్తోందని ఆమె చెప్పారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications