ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నాయి

మైక్రో ఫైనాన్సుల(సూక్ష్మరుణ సంస్థల) వేధింపులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.ప్రజలకు రుణాలు తీసుకోవడానికి సరియైన సదుపాయాలు ప్రభుత్వం కల్పించనందునే ప్రజలు సూక్ష్మరుణసంస్థలలో అధిక వడ్డీకీ డబ్బులు వేధింపులకు గురవుతున్నారన్నారు. సూక్ష్మ రుణ సంస్థల వేధింపులు అరికట్టాలంటే ప్రతి గ్రామంలో బ్యాంకు, ప్రతి వ్యక్తికి బ్యాంకు అకౌంటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రావాలని చెప్పారు.
విజయవాడ -గుంటూరుల మధ్య హైకోర్టు బెంచ్ కోసం పోరాడుతున్న సీమాంధ్ర న్యాయవాదుల న్యాయపరమైన డిమాండ్ ను ప్రభుత్వం పరిశీలించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. వెంటనే ప్రభుత్వం గుంటూరులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications