తెలంగాణకు తాను వ్యతిరేకమని వైఎస్సే చెప్పారు : కేశవరావు

మహబూబ్ నగర్లో నేతల ప్రసంగాలను అడ్డుకోవటం అనాగరికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అక్కడి మాదిరే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జరిగే తెలంగాణ ఆత్మగౌరవ సభను అడ్డుకుందామని కొందరు చూస్తున్నారు. ఎవరో ఇద్దరి కోసం ప్రాంతీయ ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారన్నారు. అలా అయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. వ్యక్తిగత ప్రచారం కోసం త్యాగధనులకు కించపర్చడం శోచనీయమన్నారు. అలా అయితే ప్రజలు వారికి బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఎమ్మార్ పై రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మాట్లాడేటప్పుడు కొందరు గొడవ చేయటం కావాలనే చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. అదే నిజమైతే చాలా ప్రమాదకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications