వచ్చే నెల 2 నుంచి రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబు పర్యటన

చంద్రబాబు శుక్రవారం ఉదయం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై చర్చించారు. వాటికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆందోళనపై కూడా ఆయన చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు రంగారెడ్డి జిల్లా పర్యటనను ఖరారు చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలవారికి ఆర్థిక సాయం అందించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications