70: 30 శాతానికి ప్రభుత్వం ఓకే: సాయంత్రం జీవో జారీ!

రాష్ట్ర వ్యాప్తంగా 30,803 పోస్టులు అవసరం కాగా తొలివిడతలో 26,700 ఎస్జీటీ పోస్టులను, 1149 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. శనివారం నుండి కౌన్సిలింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై బీఇడి విద్యార్థులు అసంతృప్తితో ఉంటారని తెలుసునని అయితే వారు న్యాయం జరగలేదని అనుకుంటే కోర్టుకు వెళ్లవచ్చన్నారు. కోర్టు ఆదేశాలను మేం పాటించాం. బీఇడి వారు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లి తస సమస్యను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు.
కాగా ప్రభుత్వం నిర్ణయం పట్ల బిఇడి విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ప్రభుత్వం చేసిన తప్పులకి బిఇడి విద్యార్థులు బలవుతున్నారని, ఇప్పటికై న్యాయం కోసం మేము నిరాహార దీక్షలు చేశామని అయితే ప్రభుత్వం హామీలు ఇచ్చి దీక్షలు విరమింప చేసిందని ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా బిఇడి విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఇడి విద్యార్థులు సెక్రటరియేట్ ను ముట్టడించడానికి సిద్ధమయ్యారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications