మీడియాతో వాదనకు దిగిన టి. సుబ్బిరామిరెడ్డి

విరాళాలు ఇచ్చిన వ్యక్తి పేరు గానీ ఆ వ్యక్తి సూచించిన పేరు గానీ పెట్టడం సంప్రదాయమని, అందుకే తాను రాజీవ్ గాంధీ పేరు సూచించానని ఆయన చెప్పారు. నటరాజుకు కళలతో సంబంధం ఉంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కళాసేవ చేయాలనేది తన అభిమతమని ఆయన చెప్పారు. తాను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి లలిత కళాతోరణం పేరు మార్చాలని అడగలేదని, విడిగా కళాకారులకు అనువుగా ఉండే విధంగా ఆడిటోరియం నిర్మించాలని సూచించానని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేశాయని, అది తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. టీవీ9 యాంకర్ రజనీకాంత్ పై ఆవేశంగా మాట్లాడాల్సింది కాదని, అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రశ్నించకూడదని ఆయన అన్నారు. టిఎస్ఆర్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో మీకు తెలియదు, నేను చెప్పేది వినండి అంటూ తన వాదనను ఆయన వినిపించారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications