మీడియాతో వాదనకు దిగిన టి. సుబ్బిరామిరెడ్డి

విరాళాలు ఇచ్చిన వ్యక్తి పేరు గానీ ఆ వ్యక్తి సూచించిన పేరు గానీ పెట్టడం సంప్రదాయమని, అందుకే తాను రాజీవ్ గాంధీ పేరు సూచించానని ఆయన చెప్పారు. నటరాజుకు కళలతో సంబంధం ఉంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కళాసేవ చేయాలనేది తన అభిమతమని ఆయన చెప్పారు. తాను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి లలిత కళాతోరణం పేరు మార్చాలని అడగలేదని, విడిగా కళాకారులకు అనువుగా ఉండే విధంగా ఆడిటోరియం నిర్మించాలని సూచించానని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేశాయని, అది తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. టీవీ9 యాంకర్ రజనీకాంత్ పై ఆవేశంగా మాట్లాడాల్సింది కాదని, అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రశ్నించకూడదని ఆయన అన్నారు. టిఎస్ఆర్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో మీకు తెలియదు, నేను చెప్పేది వినండి అంటూ తన వాదనను ఆయన వినిపించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications