సిడబ్ల్యుసిలో స్థానానికి పోటీ పడుతున్న ఎపి నాయకులు

సిడబ్ల్యుసిలో స్థానం కోసం తెలంగాణ నుంచి జి. వెంకటస్వామి, కె. కేశవరావు, వి హనుమంతరావు, నంది ఎల్లయ్య ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర నుంచి నేదురుమల్లి జనార్జన్ రెడ్డి, జెడి శీలం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వెంకటస్వామి ఇప్పటి వరకు సిడబ్ల్యుసి సభ్యుడిగా ఉన్నారు. వయస్సు పైబడడంతో వెంకటస్వామిని సిడబ్ల్యుసి నుంచి తప్పిస్తారని భావిస్తున్నారు. కాగా, సీమాంధ్ర నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి కూడా అదే సమస్య ఎదురవుతోంది. అకస్మాత్తుగా కేంద్ర మంత్రి పురంధేశ్వరిని సోనియా తెర మీదికి తేవచ్చునని అనుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా సిడబ్ల్యుసిలో స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే, పిసిసి అధ్యక్షుడి మార్పు ఇప్పుడిప్పుడే లేకపోవడంతో ఆయనకు స్థానం లభించకపోవచ్చునని అంటున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం లేదు. ఆయన వర్గానికి చెందిన నాయుకలెవరికీ ఆహ్వానాలు అందలేదు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications