కోస్తాంధ్రకు తుఫాను గండం: అప్రమత్తమైన అధికారులు
Recommended Video

Hospitality & Tourism Industry has created 4 Cr jobs in India

రాష్ట్రంలోని అన్నీ ఓడ రేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రంలో భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున వేటకి వెళ్లవద్దని మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేశారు. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఈదురు గాలులు ప్రారంభమవుతాయని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జాలర్లు తమ ఇళ్లు వదిలి రావడానికి మొరాయిస్తున్నారు. వారిని బలవతంగా తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications