హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్ర అధ్యయనానికి భాను ప్రతాప్ మెహతా ప్యానెల్

మెహతా ప్రస్తుతం న్యూఢిల్లీలోని పాలసీ ప్యానెల్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. హైదరాబాద్ అంశంపై శ్రీకృష్ణ కమిటీ ఆయనను కన్సల్టెంట్ గా నియమించుకుంది. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. ఈ ప్యానెల్ ఇప్పటికే పని ప్రారంభించింది. ఈ ప్యానెల్ హైదరాబాదు స్థానికులను, అంటే ముల్కీలను సంప్రదిస్తోంది. హైదరాబాదును ప్రత్యేక అస్తిత్వంగా గుర్తిస్తూ ఈ ప్రాంతవాసులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని సేకరిస్తోంది. హైదరాబాదు నుంచి 60 వేల కోట్ల రెవెన్యూ వస్తుంది.












Click it and Unblock the Notifications