డిసిసి అధ్యక్షుల సమావేశానికి జగన్ వర్గానికి అందని ఆహ్వానం

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పిసిసి వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో జరిగిన వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఈ యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీకి సంబంధం లేని ఓదార్పు యాత్రలో పాల్గొన్నందుకు గోపాల్ రెడ్డికి పిసిసి షోకాజ్ నోటీసు ఇచ్చింది. వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ పార్టీపై విమర్శలు చేసినందుకు ప్రతాప రెడ్డికి పిసిసి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications