డిసిసి అధ్యక్షుల సమావేశానికి జగన్ వర్గానికి అందని ఆహ్వానం

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పిసిసి వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో జరిగిన వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఈ యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీకి సంబంధం లేని ఓదార్పు యాత్రలో పాల్గొన్నందుకు గోపాల్ రెడ్డికి పిసిసి షోకాజ్ నోటీసు ఇచ్చింది. వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ పార్టీపై విమర్శలు చేసినందుకు ప్రతాప రెడ్డికి పిసిసి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications