ఆర్ఎస్ ఎస్ కు సాధన ఎక్కువ, కాంగ్రెసుకు వాదన ఎక్కువ: కోట

మహబూబ్ నగర్లోని ధర్నాలో కోట శ్రీనివాస రావు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. కాషాయం తిరగబడితే కొట్టుకుపోతారు. గుర్తుంచుకోండి అని కాంగ్రెసు ని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ వంటి దేశభక్తి కలిగిన ఒక వ్యవస్థని ఉగ్రవాదిగా ప్రచారం చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.దేశభక్తిగల ఆర్ఎస్ఎస్ కు దేశద్రోహం తలపెట్టే టెర్రరిస్టులకు కాంగ్రెస వారికి, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తేడా తెలియకపోవటం విచారకరమని పలువురు భాజపా నాయకులు పేర్కొన్నారు. సిమితో ఆర్ఎస్ఎస్ ను పోల్చి రాహుల్ గాంధీ తనకు మిడిమిడి జ్ఞానం ఉందని నిరూపించుకున్నాడన్నారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి, మాజీ భాజపా అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, సినీనటుడు కోట శ్రీనివాసరావు, ఆలె నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications