ఆర్ఎస్ ఎస్ కు సాధన ఎక్కువ, కాంగ్రెసుకు వాదన ఎక్కువ: కోట

మహబూబ్ నగర్లోని ధర్నాలో కోట శ్రీనివాస రావు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. కాషాయం తిరగబడితే కొట్టుకుపోతారు. గుర్తుంచుకోండి అని కాంగ్రెసు ని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ వంటి దేశభక్తి కలిగిన ఒక వ్యవస్థని ఉగ్రవాదిగా ప్రచారం చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.దేశభక్తిగల ఆర్ఎస్ఎస్ కు దేశద్రోహం తలపెట్టే టెర్రరిస్టులకు కాంగ్రెస వారికి, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తేడా తెలియకపోవటం విచారకరమని పలువురు భాజపా నాయకులు పేర్కొన్నారు. సిమితో ఆర్ఎస్ఎస్ ను పోల్చి రాహుల్ గాంధీ తనకు మిడిమిడి జ్ఞానం ఉందని నిరూపించుకున్నాడన్నారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి, మాజీ భాజపా అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, సినీనటుడు కోట శ్రీనివాసరావు, ఆలె నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications